14 మంది అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

శ్రీనగర్‌: జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దిగ్డోల్‌ వద్ద అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ చెందగా.. 19 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టింది.

తాజావార్తలు