14 మంది అమర్నాథ్ యాత్రికుల మృతి
శ్రీనగర్: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దిగ్డోల్ వద్ద అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ చెందగా.. 19 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టింది.