ఈరోజు మల్యాల మండలంలోని రామన్నపేట మరియు గొర్రె గుండం లో దళిత బంధు లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి రవి మరియు మల్యాల ఎంపీపీ గ్రామ సర్పంచులు ఎస్సీ కార్పొరేషన్ పశు శాఖ అధికారి అగ్రికల్చర్ అధికారి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు