2జీ స్కాంలో కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి టూజీ స్కాంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ ఒప్పందంలో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.