తాజావార్తలు
- ప్రధాని సభకొచ్చే ధైర్యం లేదా?
- పోచంపల్లి మున్సిపల్ బరిలో అభ్యర్థులు వీరే
- ప్రాణాలు పోతున్నాయి కాపాడండి
- ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూలపల్లి సర్పంచ్
- రాయికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి
- తిరుగు వారానికే విరిగిపోతున్న శిలలు
- అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మృతి
- ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా పుట్టపాక తిరుపతి.
- బీసీల రాజ్యాధికారమే టీఆర్పీ లక్ష్యం
- హైదరాబాద్ ` బెంగళూరు ఏ 2 గంటలు
- మరిన్ని వార్తలు
ఝరాసంగం మార్చి 4( జనం సాక్షి ) సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. శనివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో కొనసాగుతున్న సబ్ స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ తో కలిసి ఆయన పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా జరిగించాలని పనులు నాణ్యవంతంగా చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, ఎంపీటీసీ విజేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజీజ్ తదితరులు ఉన్నారు.


