తాజావార్తలు
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- మరిన్ని వార్తలు
ఝరాసంగం మార్చి 4( జనం సాక్షి ) సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. శనివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో కొనసాగుతున్న సబ్ స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ తో కలిసి ఆయన పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా జరిగించాలని పనులు నాణ్యవంతంగా చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, ఎంపీటీసీ విజేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజీజ్ తదితరులు ఉన్నారు.



