తాజావార్తలు
- వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి
- రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు కేటీఆర్ ఘన నివాళి
- జీవో తప్ప జీవితం మారలే
- ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవల్లి గ్రామస్థులు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
- ఆరాటం ముందు ఆటంకం ఎంత?
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- మరిన్ని వార్తలు
ఝరాసంగం మార్చి 4( జనం సాక్షి ) సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. శనివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో కొనసాగుతున్న సబ్ స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ తో కలిసి ఆయన పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా జరిగించాలని పనులు నాణ్యవంతంగా చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, ఎంపీటీసీ విజేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజీజ్ తదితరులు ఉన్నారు.



