విద్యుత్ సరఫరా నిలిపివేత,
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్ట్21
విద్యుత్ సరఫరాకు చెట్లు అడ్డంగా ఉండడంతో వాటిని తొలగించేందుకు చేపట్టిన చర్యలో భాగంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని వాజ్ పెయి నగర్ సబ్ స్టేషన్ ఏఈ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.సబ్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురం రాధాకృష్ణ హౌసింగ్ సొసైటీ కాలనీ ఫీడర్ లైన్ పరిధిలోని శ్రీ కాలనీ బాలాజీ కాలనీ అంతయ్యా కాలనీ,జీకే నగర్ తదితర ప్రాంతాలలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు,ఆర్కేహెచ్ కాలనీ సాయి నగర్,సాయినాధపురం తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుంది అని తెలిపారు.ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట
- హుజూర్ నగర్, కోదాడలో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
- స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
- ముగిసిన యుద్ధం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్”గా తెలంగాణ
- కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్
- మరిన్ని వార్తలు