విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విజ్ఞేశ్వర.
తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి)విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాధించు విగ్నేశ్వర అంటూ వినాయక మండపాలలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.సోమవారం తాండూరు పట్టణం శ్రీ భద్రేశ్వర చౌక్ లోఏర్పాటు చేసిన వినాయకమంటపంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పూజారిపాండు, వినాయక మంటప నిర్వాహకులు భక్తులు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- పెద్ద ధన్వాలో రిలే దీక్షలకు తరలొస్తున్న మహిళా రైతులు, కూలీలు
- వరల్డ్టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
- యూరోపియన్ యూనియన్తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్
- 11 వ రోజు రిలే నిరాహార దీక్షలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- మరిన్ని వార్తలు