తాడిచెర్లలో గంట ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌

కరీంనగర్‌: జిల్లాలోని మల్హర్‌ మండలం తాడి చెర్లలో పోలింగ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.