స్పీకర్ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్లోని స్పీకర్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి శరద్యాదవ్, సుష్మాస్వరాజ్, అధ్వానీ, నామానాగేశ్వర్రావు, గుర్దాస్గుప్దా తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్లోని స్పీకర్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి శరద్యాదవ్, సుష్మాస్వరాజ్, అధ్వానీ, నామానాగేశ్వర్రావు, గుర్దాస్గుప్దా తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.