రాయితీ సిలిండర్లు సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించిన మొయిలీ

ఢిల్లీ: రాయితీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 1అ2 వరకు పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయాలీ ప్రకటించారు. ఏఐసీసీ వేదిక మీదే ఆయన ఈ ప్రకటన చేశారు. రాయితీ సిలిండర్లు పెంచారన్న రాహుల్‌ అభ్యర్ధనను కేంద్రమంత్రి వెంటనే శివసావహించారు.