కాంగ్రెస్ కెప్టెన్ లేకుండా ఆడాలనుకుంటోంది: భాజపా
ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కెప్టెన్ లేకుండా ఆడాలనుకుంటోందని భాజపా నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు.మీడియా మాట్లాడుతూ ఆయన తమ కెప్టెన్ను ప్రకటించామని, కాంగ్రెస్కు ప్రకటించే ధైర్యం లేదని అన్నారు. ఇప్పుడున్నది స్వాతంత్య్రం కోసం పోరాడిన క్రాంగ్రెస్ కాదన్నారు. ఈ కాంగ్రెస్ అవినీతి కూపంలో కూరుకుపోయి ఉన్న పార్టీ అని విమర్శించారు.