షిండేతో కేజ్రీవాల్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశరాజధానిలో పోలీసుల వ్యవహరశైలి పై అసంతృప్తితో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కేంద్ర హోంశాఖ మంత్రి షిండేను కలిశారు. ఢిల్లీలో శింతి భద్రతలు కాపాడంలో పోలీసులు సహకరించడం లేదని షిండేకు ఫిర్యాదు చేశారు.