యూపీఏ పాలన కుంభకోణాలమయం : రాజ్నాథ్
ఢిల్లీ: యూపీఏ పాలన కుంభకోణాలమయమని రాజ్నాథ్సింగ్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేడు రెండు రోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో రాజ్నాధ్ మాట్లాడుతూ చైనా సైనికులు మన భూభాగంలోకి ప్రవేశించిన కేంద్రంలో బీజీపీ అధికారంలోకి వస్తే పాలనలో పారదర్శకతను తీసుకొస్తామని తెలిపారు.