అనూహ్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌

ముంబాయి: ఇటీవల ముంబాయిలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నం వాసి అనూహ్య కేసులో మంబాయి పోలీసులు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నిందితులకు గతంలో నేర చరిత్ర ఉందని వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.