బిల్లు పంపింది అభిప్రాయం కోసమే: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును అసెంబ్లీకి పంపింది. అభిప్రాయం కోసమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తెల్చి చెప్పారు. రాజ్యసభ సభ్యల ఎంపికపై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. పాతవాళ్లనే కొనసాగించాలన్న నిబంధనేమి లేదన్నారు. పార్టీ ప్రయోజనాల మేరకు అధిష్టానం సభ్యులను ఖరారు చేస్తుందని తెలిపారు. బిల్లుఓ తప్పులు ఉన్నాయని సీఎం మాటలు కొత్తవేం కాదన్నారు. అసెంబ్లీలో బిల్లుపై ఇప్పటికి 80 మంది మాట్లాడారు. అని దిగ్విజయ్‌ తెలిపారు.