9న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌: ఈనెల 9న చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి పర్యటించనున్నారు. అదే రోజున విద్యాపక్షోత్సవాలను చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. విద్యాపక్షోత్సవాలపై బుధవారం సీఎం సమీక్ష మావేశం జరిపిన విషయం తెలిసిందే.