పవర్హౌస్కాలనీ, మే 26, (జనంసాక్షి): ఇటీవల అనారోగ్యం కారణంగా మృతిచెందిన తన్నీరు శ్రీనివాస్ భార్య శ్యామలకు అభయజీవన్ ఇన్సూరెన్స్ క్లైమ్ రూ.లక్షను రమేష్నగర్కు చెందిన ఆంధ్రాబ్యాంకు బ్రాంచి …
హుస్నాబాద్,మే26(జనంసాక్షి) : వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని పత్రిక పై చూపిస్తూ సీబీఐ చేత దాడులు చేయిస్తున్న ప్రభుత్వానిది పత్రికా స్వేఛ్చకు విఘాతం కలిగించే చర్య …
హుస్నాబాద్ (జనంసాక్షి): నగరంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిలువ ఉంచిన మట్టి కుప్ప వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చౌరస్తాలోని రోడ్డు మరమ్మత్తు పనుల -లో …
హుజూరాబాద్ (జనంసాక్షి): హుజూరాబాద్ పట్టణానికి చెందిన యోగా గురువు బుచ్చినాయుడుని వాకర్స్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసం దర్బంగా అసోషియేషన్ అధ్యక్షుడు నాంపల్లి సమ్మయ్య …
కరీంనగర్, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం …
చొప్పదండి,మే 26 : తెలంగాణ మేదరి (మహేంద్ర) విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన మొలుమూరి మహేశ్ నియామకమయ్యారు. తన నియామకానికి …
కరీంనగర్, మే 26 : నేషనల్ గ్రీన్కోర్, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళారంగాల్లో బాల వేసవి శిక్షణాతరగతులు శనివారం జవహర్ బాల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. …
కరీంనగర్, మే 26 : విద్యుత్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో భాగంగా శనివారం ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఎదుట వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన …