నర్సింహులపేట, మే25 (జనంసాక్షి) : మండలంలోని వంతడపుల స్టేజి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి నివాసంలో శుక్రవారం రోజు న ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో …
భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : టీిఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీిలది అధికారం …
జమ్మికుంట, మే24 (జనంసాక్షి): జమ్మికుంట హౌజింగ్ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును …
జమ్మికుంటటౌన్,మే24(జనంసాక్షి): మండలంలోని సైదాబాద్ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం …
పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) : పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్, …
పెద్దపల్లి, మే24 (జనంసాకి): పెద్దపల్లి పోలిస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్ గురువారం ఉదయం హేర్ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు …
భీమదేవరపల్లి( జనంసాక్షి): అదనపు కట్నంకోసం మధుసూదన్ అనే వ్యక్తి తన భార్యను శోభారాణి(36)ను హతమార్చిన సంఘటన గట్లనర్సిగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎర్రల కిరణ్ తెలిపిన వివరాల …
మంథనిటౌన్ మే24 (జనంసాక్షి): మంథని పట్టణంలోని ఎరువల దుకాణాలను ఏడీఏ తనిఖీ చేశారు. మెట్పల్లి ఏడీఏ మజారోద్దిన్ గురువారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఈ …