చెన్నారావుపేట, మే 26, (జనంసాక్షి): జిల్లాలోని ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలపై బానుడి ప్రతాపాన్ని ఉదయం 8 గంటలనుంచి వేడి మొదలవుతుంది. దీంతో ప్రజలు …
నర్సంపేట, మే 26(జనంసాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికొండా సురేఖ గెలుపు తథ్యమని ఖనిజాభివృద్ధి శాఖమాజీ డైరెక్టర్ నాడెం శాంతికుమార్ స్పష్టం చేశారు. …
నర్సంపేట, మే 26(జనంసాక్షి) : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డిని సిబిఐ విచారణపేరుతో వేధించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నర్సంపేటపట్టణ కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. …
తొర్రూరు, మే26 (జనంసాక్షి) : గ్రామీణ ప్రాతాలోని వలసలను నిరోధించి పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ పెట్టిన ఉపాధి హామి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు …
కొత్తగూడ, మే 26(జనంసాక్షి) : విత్తనం వేసే ముందు విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి దండు ఉపేందర్ సూచించారు. శనివారం మం డలంలోని …
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర …