జనగామ 25 మే, (జనంసాక్షి) : మండలంలోని చీటకొడూరు గ్రామంలో శనివారం, ఆదివారంల్లో దుర్గమ్మ పండుగ భోనాలు జరుగుతాయని తాజా మాజీ ఎంపీటీసీ గాఢిపెల్లి ప్రేమలతా రెడ్డి, …
భూపాలపల్లి, మే 21, (జనంసాక్షి) : వివిధ కారణాల చేత ఉద్యోగాలు కోల్పోయి నడిరోడ్డున పడి అవస్థలు పడుతున్న డిస్మిస్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని …
భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎం. రామారావు …
నర్సంపేట, మే 25(జనంసాక్షి) : నర్సంపేట మండలంలోని ఇటుకాలపెల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఎస్సెసి వార్షీక ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. …
భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : తెలంగాణ సిరుల తల్లి సింగరేణిని గుర్తింపు సంఘాలుగా గెలిచిన ఏఐటియుసి, ఐఎన్టియుసిలు కలిసి నిర్వీర్యం చేశాయని టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు …
నర్సంపేట, మే 25(జనంసాక్షి) : సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వమని జేఎసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం …
నర్సింహులపేట, మే25 (జనంసాక్షి): మండలంలోని పెద్ద నాగారం శివారు గ్యాంగు తండా వాసులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంకు తాళం వేశారు. వివరాలోకి వెలితే తండాలో గత కొన్ని …
నర్సంపేట : ఆయిల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కొరవడందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి మద్దికాయల అశోక్ ఆరోపించారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఎంసిపిఐ(యు) పార్టీ కార్యాలయంలో …