` అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలం ` సరైన సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు ` బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విమర్శలు హైదరాబాద్(జనంసాక్షి):కాంగ్రెస్ సర్కార్ అన్ని …
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ …
గాంధారి ఆగస్టు21 (జనంసాక్షి)గాంధారి ఎస్ ఐ ఆంజనేయులుకామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వాట్సప్ గ్రూపులలో సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని …
ఆగస్టు 21 ( జనం సాక్షి) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాలు మొత్తం సుప్రీంకోర్టు తీర్పును పునర్ …
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి …
దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈమేరకు …
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఇందిరినగర్లో స్కూటర్పై వెళ్తున్న ఓ యువకుడు కొట్టుకుపోయాడు. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పటికీ యువకుడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్దిదూరం వెళ్లగానే …