Author Archives: janamsakshi

రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం రూ.29,669 కోట్ల మూలధన వ్యయం ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక …

పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

 హైద‌రాబాద్ : భార‌త మాజీ ప్ర‌ధాని, బ‌హుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడంపై సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. …

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ …

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో …

కాంగ్రెస్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు..

సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో …

పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్

అమరావతిః ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్  పార్లమెంటుకు చేరుకున్నారు.  ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. …

పాకిస్తాన్‌లో ఎట్టకేలకు ముగిసిన సాధారణ ఎన్నికలు

పొరుగు దేశం పాకిస్థాన్‌ లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ 47 స్థానాల ఫలితాలను పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం  తాజాగా …

విజయవంతమైన ఉచిత వైద్యశిబిరం

💥 ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త💥 అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ …

నీళ్ల లొల్లికి ముగింపు లేదా ?

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేక నీళ్ల వివాదం తేల్చక రావణ కాష్టంలా ఎప్పుడు రగులుతూనే ఉంది.ప్రభుత్వాలు మారినప్పుడల్లా అదను దొరికితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కయ్యానికి కాలుదువ్వుతోంది.ఉమ్మడి …

శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  నిరసన

పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేసిన వైనం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం …