కరీంనగర్

ఎకరం భూమి కోసం …

దళిత తండ్రి కొడుకుల దారుణ హత్య – భగ్గుమన్న ప్రజా సంఘాలు – నేడు చలో కందికట్కూర్‌ సిరిసిల్ల,జూన్‌ 12(జనంసాక్షి):కోర్టులో ఓ దళితకుటుంబం గెలుచున్న భూమికోసం దుండగులు …

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం

భూ తగాదాల్లో తండ్రీకొడుకుల హత్య రాజన్న సిరిసిల్ల,జూన్‌12(జ‌నం సాక్షి ): భూ తగాదాలు తండ్రీకొడుకులను బలితీసుకున్నాయి. ప్రత్యర్థులు వీరిని హతమార్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో …

క్షేత్రస్థాయి పరిశీలనతో కాళేశ్వరంపై సవిూక్ష

వరుసగా రెండోరోజు ప్రాజెక్టుల సందర్శన వర్షాలు ఊపందుకోవడంతో జాగ్రత్తలపై చర్చించిన మంత్రి హరీష్‌ పెద్దపల్లి,జూన్‌12(జ‌నం సాక్షి): రెండో రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీష్‌రావు …

ఆటో నడిపిన బాలుడు: నలుగురికి గాయాలు

పెద్దపల్లి,జూన్‌11(జ‌నం సాక్షి): బాలుడిచేత డ్రైవర్‌ ఆటో నడిపించడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంచాంగాలు చెప్పుకుంటూ ఆటో నడుపుకునే సిరిసిల్లా జిల్లాకు చెందిన …

నాలుగేళ్లలోనే 40 ఏళ్ల అభివృద్ది: కొప్పుల

జగిత్యాల,జూన్‌11(జ‌నం సాక్షి): నాలుగేళ్లలోనే నలభయ్యేళ్ల అభివృద్ధిని చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, …

ఐటి విస్తరణతో యువతకు చేయూత : ఎంపి

కరీంనగర్‌,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా …

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: కోదండరాం

బెదిరింపులు సరికావన్న జీవన్‌ రెడ్డి కరీంనగర్‌,జూన్‌8(జనం సాక్షి ): రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. …

ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య

పెద్దపల్లి,జూన్‌8(జ‌నం సాక్షి): పెద్దపల్లి మండలం అప్పన్నపేట పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున దుండగులు ఓ …

సిరిసిల్లలో కంకర టిప్పర్‌ బీభత్సం

టూవీలర్‌ను ,బస్సును ఢీకొట్టిన టిప్పర్‌ ఒకరు మృతి..పలువురికి గాయాలు రాజన్న సిరిసిల్ల,జూన్‌8(జ‌నం సాక్షి): సిరిసిల్ల బైపాస్‌ రోడ్‌ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ …

ముమ్మరంగా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 

హుస్నాబాద్ జూన్ 07 (జనంసాక్షి): హుస్నాబాద్ మండలం లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 8.50 టీఎంసీల సాగునీటి ని ఈ ప్రాజెక్టులో నిల్వకు రూపకల్పన …