కరీంనగర్
ఎరువుల కోసం జగిత్యాలలో రైతుల ధర్నా-స్థంబించిన రాకపోకలు
కరీంనగర్: జిల్లాలోని జగిత్యాలలో రైతుల ఎరువుల కోసం ధర్నా నిర్వహించారు. సకాలంలో రైతులకు ఎరువుల అందజేయటం లేదనా వారు ధర్నా చేస్తున్నారు. దీంతో నిజామబాద్-జగిత్యాలకు రాకపోకలు నిలిచిపోయానావి.
సింగాపూర్ గ్రామంలో దొంగల బీబత్సం
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో దుండగులు ఒక ఇంట్లోకి చోరబడి ఇంట్లోని ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరచిన దుండగులు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
తాజావార్తలు
- ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన
- ఈ నెల 30న అఖిలపక్ష భేటీ
- పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.
- హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
- మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
- మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
- ఈ నెల 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి
- టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం
- హత్యాయత్నం నిందితుడి రిమాండ్
- అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.
- మరిన్ని వార్తలు





