గ్యాలేరీ

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న డొమినిక్‌ థీమ్‌

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): డిఫెండిరగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను …

8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి

బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే …

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని …

ఫ్రస్ట్రేషన్‌కు లోనై రూట్‌ వికెట్‌ పారేసుకుంటాడు

ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను …

మూడో టెస్టుకి ఇంగ్లాండ్‌ టీమ్‌లో మార్పులు

లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): భారత్‌తో లార్డ్స్‌ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో అనూహ్యరీతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మూడో టెస్టుకి రెండు మార్పులతో బరిలోకి దిగబోతోంది. …

సుడోకో సృష్టికర్త మృతి

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రముఖ పజిల్‌ గేమ్‌ సుడోకోను సృష్టించిన మాకి కాజి(69) బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌తో మృతి చెందారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన …

జపాన్‌ గ్రాండ్‌ ప్రీ వెంట్‌ రద్దు

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఫార్ములావన్‌కు చెందిన జపాన్‌ గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. ఆ ఈవెంట్‌ను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాల్సి …

కోహ్లి సేనపై ప్రశంశల జల్లు

లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అసాధారణ విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలి ఒలింపిక్‌ పతక విజేతలపై దేశవాసులు సంబరాలు చేసుకున్నట్టుగానే… చిన్నా, …

40 బంతుల్లో తుఫాన్‌ ఇన్నింగ్స్‌

బర్మింగ్‌హామ్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ జట్టుకు తిరుగులేదని చెప్పాలి. వన్డేల్లో ఎన్నో అద్భుత రికార్డులు ఈ జట్టు సొంతం. జాసన్‌ రాయ్‌, బట్లర్‌, మోర్గాన్‌ వంటి …

డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రేజీ స్టెప్పులతో సెలబ్రేట్‌ చేసుకున్న మహ్మద్‌ సిరాజ్‌

లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): లార్డ్స్‌ టెస్టులో దక్కిన ఘన విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు తీసి, భారత …