కామారెడ్డి

**ఘనంగా శ్రీ చౌడేశ్వరీ మాత అఖండ జ్యోతిమహోత్సవం**

యాలాల్ అక్టోబర్ 10 ( జనం సాక్షి ): యాలాల్ గ్రామ గోవిందరావు పెట్ లో శ్రీ చౌడేశ్వరి మాత మందిరంలో శ్రీ చౌడేశ్వరి తోగుట వీర్ …

ఘనంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన వేడుకలు.

బెజ్జంకి,అక్టోబర్10,(జనంసాక్షి): మండల కేంద్రంలోని యువజన నాయకులు,యువకులు అంతా కలిసి సోమవారం మండల ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన పురస్కరించుకొని గాగిల్లాపూర్ లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు,పండ్లు మరియు …

ఎడ్లను అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు: ఎస్సై జగదీష్

దంతాలపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి ఎడ్లు అపహారణకు గురైన సంఘటన మండలంలోని దాట్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ కథనం …

భారత్ జోడో యాత్ర జయప్రదం కావాలని ప్రార్థనలు

టిపిసిసి కార్యదర్శి చేపూర్ వినోద్ స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 10 , ( జనం సాక్షి ) : రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో …

తాసిల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన వీఆర్ఏలు

ఝరాసంగం అక్టోబర్ 10( జనం సాక్షి) మండల కేంద్రంలో ని ఝరా సంగం తాసిల్దార్ కార్యాలయానికి సోమవారం వీఆర్ఏలు దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

అభివృద్ధి లక్ష్యంగా సీఎం కెసిఆర్

మౌలిక వసతులు కల్పించటమే ధ్యేయంగా ఎంపీపీ ఈదురు రాజేశ్వరి స్థానిక సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి పెద్దవంగర అక్టోబర్ 10(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి …

జీపు బోల్తా ఆరుగురికి తీవ్ర గాయాలు

 చందంపేట (జనం సాక్షి) అక్టోబర్ 10 నేరడి గొమ్ము మండలంలోని సోమవారం ఉదయం 10 గంటల సమయాన బుగ్గ తండా ఘాట్ పైన ఈ ఘటన చోటుచేసుకుంది …

ప్రజావాణికి ప్రాధాన్యత నివ్వాలి …….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 ప్రజావాణిలో ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్ సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 10:(జనం సాక్షి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక  శ్రద్ద …

ఎల్వోసిని అందచేసిన ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 10 కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యం.రుక్నమ్మ భర్త వెంకటయ్య కి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం …

గాగిరెడ్డిపల్లి రెడ్డిసంఘం నూతన కమిటీ ఎన్నిక

జనంసాక్షి/ చిగురుమామిడి – అక్టోబర్ 10: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం రెడ్డిసంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అన్నాడి ఎల్లారెడ్డి,ఉపాధ్యక్షునిగా …