కామారెడ్డి

కౌలాస్ లో గ్రంధాలయం ప్రారంభించిన కలెక్టర్

జుక్కల్, అక్టోబర్ 11,( జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం గ్రంధాలయం ను ప్రారంభించారు.ఈ …

పరామర్శించిన సాకటి దశరథ్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : మండలంలోని కొల్లారి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బుద్దెవార్ నర్సిoలు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగొలేకపోవడంతో …

ప్రమాద హెచ్చరిక సూచికను ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్

రోడ్డు నిర్మాణం పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. పానుగంటి విష్ణువర్ధన్  కేసముద్రం అక్టోబర్ 11 జనం సాక్షి / కేసముద్రం నుండి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో …

కెవిపిఎస్ జెండా ఆవిష్కరించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి నర్సింహా.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 11  కోడేరు మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర కులరహిత సమాజం కోసం దళితుల ఆత్మగౌరవం కోసం పౌర హక్కులను కాపాడడం కోసం …

పశువులకు చర్మ వ్యాధి లంపి స్కిన్ టీకాలు

కుబీర్ ( జనం సాక్షి ); నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో లంపి స్కాన్ వైరస్ కలకాలం రేపు తుంది. అప్రమత్తమైన అధికారులు వ్యాధి నివారణ …

రైతు బీమా నామిని పత్రాల సేకరణ

 కుబీర్( జనం సాక్షి ) కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో చిట్యాల యదాబాయి మహిళా రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.నామిని చిట్యాల పోషెట్టీ రైతు జీవిత …

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు బిజినేపల్లి. జనం సాక్షి .అక్టోబర్.11. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ రంగంలో పనిచేస్తున్న …

ధర్మపురి పట్టణ ప్రజలకు శుభ వార్త.

  ధర్మపురి (జనం సాక్షి న్యూస్ )ఉచిత మెగా వైద్య శిభిరం కరీంనగర్ కు చెందిన ప్రముఖ మెడికవర్ (కార్పొరేట్)హాస్పిటల్ సహకారంతో 11వ వార్డ్ కౌన్సిలర్ జక్కు.పద్మ …

*గోవుల అక్రమంగా రవాణా*

దేవరుప్పుల, అక్టోబర్ 11 (జనం సాక్షి):దేవరుప్పుల మండలం,గొల్లపల్లి బ్రిడ్జి దగ్గర అక్రమంగా తరలిస్తున్న ఆవులను శ్రీ రామలింగేశ్వర గోశాల సభ్యులు గమనించి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా …

తాత్కాలిక సర్పంచ్ గా చల్ల రమేష్ బాధ్యతలు స్వీకరణ

మహాదేవపూర్. అక్టోబర్11 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండలంలోని సురారం గ్రాంపంచాయితీ తాత్కాలిక సర్పంచ్ గా చల్ల రమేష్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా …