ప్లీనరీ, ఉప ఎన్నికకు ముందు పార్టీకి ఊపు ఖమ్మం,ఏప్రిల్25 : పాలేరు ఉపఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. …
భద్రాచలం: భద్రాచలం సీతారాముల కల్యాణోత్సం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి బండారు …
పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన …
ఖమ్మం,ఏప్రిల్5(జనంసాక్షి): హరితహారం పేరుతో పేదల వద్దఉన్న భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమక్రాసీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయని అన్నారు. …
హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది. మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. …
తల్లాడ(ఖమ్మం) : విజ్ఞాన, విహార యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ …
ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి… గాయపడిన విద్యార్థులను …