అడ్డుకున్న మహిళా రైతులు ఖమ్మం,జూన్20(జనంసాక్షి): ఖమ్మంలో మరోమారుపోడు భూములపై ఉద్రిక్తత ఏర్పడింది. పోడు భూముల్లో పొలం దున్నే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత 40 సంత్సరాలుగా వ్యవసాయం …
ఖమ్మం : పాలేరులో కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 45,750 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తుమ్మల విజయంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు …
పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో …
ఖమ్మం,మే7(జనంసాక్షి): వేసవి దృష్ట్యా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని, దీని నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు అన్నారు. మంచినీటి సమస్యపై …
ఖమ్మం,మే4(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. అక్కడ …
ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, …
ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ప్లీనరీని సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో …