Main

ముగ్గురు వీఆర్వోలు సస్పెండ్‌

ఖమ్మం, (ఏప్రిల్ 3): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వీఆర్వోలను సబ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.  మణుగూరులో  వీఆర్వోలుగా పని చేస్తున్న ఈ ముగ్గురిపై  గతంలో  అవినీతి …

భద్రాచలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..

భద్రాచలం : నేటితో భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రతీర్థం, పూర్ణాహుతి వేడుకలు జరుగనున్నాయి. రాత్రికి ధ్వజాఅవరోహణం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఖమ్మంలో మావోయిస్టు దళ సభ్యుడు నందు అరెస్ట్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 02 : చర్ల మండలం వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు దళ సభ్యుడు నందు అలియాస్‌ రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం ఏఎస్పీ …

ఏసీబీ వలలో తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి ఏసీబీకి చిక్కారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఓ రైతు నుంచి ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. …

నేడు ఖమ్మంకు కేంద్రమంత్రి గడ్కరీ

ఖమ్మం, మార్చి 31 : కేంద్ర, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ శాఖామంత్రి నితిన్‌గడ్కరీ బుధవారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఉదయం 10.25 గంటలకు భద్రాచలం చేరుకోనున్న కేంద్రమంత్రి …

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు …

ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం – కేసీఆర్..

ఖమ్మం : మణుగూరులో 1,080 మె.వా.సామర్థ్యం గల భద్రాద్రి పవర్ ప్లాంట్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో 24వేల …

భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. చిక్కుడుగుంటలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ …

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న ఆదివాసీలు, లాఠీచార్జ్

భద్రాచలం, (మార్చి 28):  సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పంచడానికి భద్రాచలం వచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం కాన్వాయ్ ను ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో  …

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములవారికి అందచేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ …