ఖమ్మం

సుజాతానగర్‌ టిఆర్‌ఎస్‌లో విభేదాు

స్థానిక నేతల్లో ఫ్లెక్సీ గొడవ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌18(జ‌నంసాక్షి): అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ లో వర్గ విభేదాు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ లో రాష్ట్ర …

వ్యాధు ప్రబకుండా చూసుకోవాలి

ఖమ్మం,జూన్‌15(జ‌నంసాక్షి): వర్షాకాం దృష్ట్యా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధు ప్రబకుండా జాగ్రత్తు, చర్యు చేపట్టాని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశించారు. నీరు న్వి ఉండకుండా జాగ్రత్తు తీసుకోవాని గ్రామస్తుకు సూచించారు. …

పంట చిరునామాగా ఖమ్మం నివాలి

నియంత్రిత వ్యవసాయంతో ముందుకు సాగాలి రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా సమగ్ర పంటకు చిరునామాగా నివాని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ …

రైతుబంధు ఎంతో ఉపయోగకరం

ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సీఎం కేసీఆర్‌ పెట్టి రైతుకు పెట్టుబడి సాయం అందించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర …

సరిహద్దుల మూసివేత

ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో …

గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా …

ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు

భద్రాచలం,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నిధులు వెచ్చింది  ముక్కోటి …

విడతల వారిగా ఇళ్లు మంజూరు

శరవేగంగా డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు ఖమ్మం,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం పథకంలో భాగంగా ఇళ్లను నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మించడం జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ …

పెరిగిన ధాన్యం దిగుబడులు

మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు …

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

ఖమ్మం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడే మరణించగా.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ …