ఖమ్మం

మిషన్‌ కాకతీయతో మారుతున్న ముఖచిత్రం

పెరుగుతున్న ఆయకట్టు..పంటల దిగుబడి భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం పనిచేస్తున్నారని జడ్పీ ఛైర్మన్‌ …

మద్దతుధరల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులు సద్వినయోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి దళారీల వ్యవస్థను రూపుమాపి, వారికి మద్దతు ధర అందించాలన్న ఉద్దేశంతో ధాన్యం …

మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి):మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. స్టేషన్ల పరిధిలోని గొత్తికోయ ప్రాంతాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యల గురించి …

పాతపెన్షన్‌ విధానమే మేలు

సిపిఎస్‌ విధానం రద్దు చేయాల్సిందే ఖమ్మం,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని టీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ …

మున్సిపల్‌ ఎన్నికలకు సిపిఐ సిద్దం: కూనంనేని

ఖమ్మం,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మునిసిపల్‌ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులుంటాయన్నారు. …

14నమెగా లోక్‌ అదాలత్‌

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి …

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని …

ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రభుత్వాల ఆసక్తి

సమరశీల పోరాటాల ద్వారా ఎదుర్కొంటాం బీఎంఎస్‌ జాతీయ నాయకుడు బీకే. రాయ్‌ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ రంగాలకు అప్పగించి సొమ్ము చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర …

రికార్డుల ప్రక్షాళనకు సహకరించాలి

కొత్తగూడెం,నవంబర్‌28(జనం సాక్షి): రైతులు తమకు సంబంధించిన ఆధారాలను రెవెన్యూ అధికారులకు చూపి రికార్డుల ప్రక్షాళనలో సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా …

భద్రాద్రిలో మార్గశిర ఉత్సవాలు ప్రారంభం

బేడా మండపంలో స్నపన తిరుమంజనం భద్రాచలం,నవంబర్‌27 (జనంసాక్షి )  : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం …