Main

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. …

 నిజామాబాద్‌లో  కురుస్తున్న వాన.. గోదావరికి పెరుగుతున్న వరద

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్నా వాగులు వంకలు నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని …

*నిరుపేద సరస్వతి పుత్రునికి ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత..

మరోసారి పెద్దమననుసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక ఆటంకం ఏర్పడిన యువకునికి భరోసా ఇచ్చిన కవిత. నిజామాబాద్  ఆగస్టు 8 జనం సాక్షి …

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం  BMR

దోమ మండల పరిధిలోని ఐనపూర్ గ్రామంలో చాకలి అనంతమ్మ మృతి చెందడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డితాను అందుబాటులో లేనందున తన …

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

పరిగి బీజేపీ ఇన్చార్జి  మిట్ట పరమేశ్వర్ రెడ్డి దోమ పిబ్రవరి 10(జనం సాక్షి) మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమని పరిగి బీజేపీ ఇన్చార్జి  …

బిత్తిరి సత్తి తో దోమ సర్పంచ్ రాజిరెడ్డీ 

దోమ పిబ్రవరి 10(జనం సాక్షి) దోమ మాజీ జడ్పీటీసీ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య కుమారుడు శివ పెళ్ళికి హాజరు అయినా కామిడి …

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం BMR.  

దోమ పిబ్రవరి 10(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని దోర్నాల్ పల్లి తండాకు చెందిన భీమ్ల నాయక్ మరణించడం జరిగింది ఈ విషయం తండా వాసుల ద్వార …

పోతంగల్లో పివోటి 1977 చట్టానికి తూట్లు. పట్టి పట్టనట్టుగా వవహారిస్తున్న అధికారులు. అసైన్ భూములను ఆక్రమిస్తే ఆర్నెళ్ల జైలు శిక్ష.అయిన ప్రభుత్వ భూములు అన్యక్రాంతం. జిల్లా కలెక్టర్ కు ప్రజా వాహిణి ద్వారా ఫిర్యాదు.

కోటగిరి ఫిబ్రవరి 7 జనం సాక్షి:-అసైన్డ్ భూములను ఎవరైనా ఆక్రమించిన, బదలాయించిన,కొనుగోలు చేసిన ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల జరిమానా లేదా రెండు …

రామ్మోహన్ రెడ్డి ఆర్థిక చేయూత

దోమ పిబ్రవరి 7(జనం సాక్షి)  దోమ మండలం దొంగ ఎంకేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బట్ల కుంట తండాలో జాన్య నాయక్ మరణించడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న …

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం 

BMR పౌండేషన్ దోమ పిబ్రవరి 7(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని దొంగ ఎంకెపల్లి గ్రామానికి అనుసంధానమైన బట్లకుంట తండా కు చెందిన ముదిరస జాన్య నాయక్ …