నిజామాబాద్

దేశంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట సెప్టెంబర్ 18 జనం సాక్షి చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి దేశంలో గుర్తింపు తెచ్చి పెట్టిన మహోన్నత వ్యక్తి ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అని …

పక్కదారిలో పొరుగు సేవలు

ఆన్లైన్ సెంటర్లో ధరణి ఆపరేటర్ పనులు   మానకొండూరు, ఆర్ సి సెప్టెంబర్ 18 (జనం సాక్షి) మానకొండూరు తహసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా విధులు …

అమరుల త్యాగాలను మరచిన కేసీఆర్

జనం సాక్షి,  హసన్‌పర్తి: హసన్‌పర్తి 66వ డివిజన్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు మేకల హరిశంకర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి యందు నిరసన కార్యక్రమం  చేపట్టారు. ఈ కార్యక్రమానికి …

ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని

కుల్కచర్ల, సెప్టెంబర్ 18 (జనం సాక్షి):చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నగరంలోని వారి నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి …

మహసభలకు మంత్రి అల్లోల ను ఆహ్వనించిన టీయూడబ్ల్యూజే (ఐజేయు )

జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్   నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,,  టీయూడబ్ల్యూజే (ఐజేయు) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  ఈనెల 23వ  తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే …

ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ సెస్టెంబరు 18 జనం సాక్షి హైదరాబాద్  అల్వాల్ లో మైసమ్మ గుడి దగ్గర ముస్తాబాద్ మండలంఅవునూర్ గ్రామానికి చెందిన లబ్ది దారులునక్కల సుధాకర్ రెడ్డి గారికి …

సాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్యను కించపరిచిన ప్రకాశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

– తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ గౌరీగారి పరశురాములు. దౌల్తాబాద్ , సెప్టెంబర్ 18, జనం సాక్షి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో …

గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం

. సర్పంచ్ చల్ల ఉమా సుధీర్ రెడ్డి స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 18,( జనంసాక్షి ) : ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే …

మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి.. వెదురు బొంగు ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించుకోవడానికి ప్రోత్సహించాలి.

బోయిన్ పల్లి సెప్టెంబర్ 18 (జనం సాక్షి) ప్రపంచ వెదురు దినోత్సవన్ని పురస్కరించు కొని మేదరులు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల మేదర సంఘం ఆధ్వర్యంలో …

*ఘనంగా తెలంగాణ సమైక్య విమోచన దినం*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ రాణవేణి సుజాత …