నిజామాబాద్

నులిపురుగుల నివారణకు కృషి చేయాలి మండల నోడల్ అధికారి సప్న

ముస్తాబాద్ సెస్టంబర్ 13 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో విద్య సంస్థలు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణకు కృషి చేయాలని, జిల్లా …

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిధుల పెంపు కొరకు కృషి చేస్తాం.ఎంపీపీ గోపాల్,జెడ్పీటీసీ నరసయ్య

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. ఆసుపత్రిని  పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడికి వచ్చే రోగులను మర్యాదగా పలకరించి వారి సమస్యలను తెలుసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో హర్షవర్ధన్ అన్నారు.మంగళవారం నాడు నేరేడుచర్ల,పేంచికల్ దీన్నే ప్రాథమిక …

విద్యుత్ కార్మికుల ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

  – పారదర్శకంగా సబ్ స్టేషన్ ఆపరేటర్ల బదిలీలు చేపట్టాలి – విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి – టి ఆర్ వి కే …

*అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం*

కోదాడ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి) కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఇటీవల ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున …

మున్సిపాలిటీ పేరు మార్పు పట్ల హర్షం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : బి-జోన్ సెంటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో క్యాథనపల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపుర్ మున్సిపాలిటీ గా పేరు మార్చడానికి కృషి చేసి, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. ను …

ప్రత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

రుద్రంగి సెప్టెంబర్ 13 (జనం సాక్షి) జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలస శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ …

ప్రత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

రుద్రంగి సెప్టెంబర్ 13 (జనం సాక్షి) జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలస శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ …

మోమిన్ పేట మండల నాయకులు ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య ఘనంగా జన్మదిన వేడుకలు

మోమిన్ పేట సెప్టెంబర్ 13 జనం సాక్షి మోమిన్ పేట మండల వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ  సంగం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు …

ప్రజావాణిలో వచ్చిన ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి..

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..  హన్మకొండ బ్యూరో చీఫ్ 12సెప్టెంబర్ జనంసాక్షి సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా …

విద్యుత్ షాక్ తో రైతు మృతి…

  చిలప్ చేడ్/13సెప్టెంబర్/జనంసాక్షి :- విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చిట్కూల్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం …