నిజామాబాద్

ప్రజల వద్దకు ఆర్టిసి సేవలు…

– డిపో మేనేజర్ శ్రీకాంత్. ఊరుకొండ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): ప్రజలందరూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని.. ప్రజల …

మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన దళిత గిరిజన సంఘాల నాయకులు

జహీరాబాద్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి) జహీరాబాద్ పట్టణం లో అంబేద్కర్ భవన్, బంజారా భవన్ మంజూరు చేసినందుకు శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అధ్వర్యంలో అంబేద్కర్ …

గోడ పత్రిక ను విడుదల చేసిన నాయకులు

జహీరాబాద్ సెప్టెంబర్ 11( జనం సాక్షి ) స్థానికత కోసం ముఖ్యమంత్రి కి వినతి కార్యక్రమంలో భాగంగా, చలో అసెంబ్లీ ని విజయవంతం చేయాలి అని ఉద్యమ …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావించాలి:-

మిర్యాలగూడ. జనం సాక్షి.. జిల్లా సాధన సమితి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయమై ఈనెల 12,13 తేదీల్లో జరగనున్న రాష్ట్ర శాసన సభలో ప్రస్తావించి జిల్లా ఏర్పాటుకు …

మామిడిగి వీర్ శెట్టి కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి) జహీరాబాద్ మండల పరిధిలో ని ఇప్పేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మామిడిగి వీర్ శెట్టి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను …

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

చాకచక్యంతో పట్టుకున్న  ఎస్సై లక్ష్మయ్య రామన్నపేట సెప్టెంబర్ 11 (జనంసాక్షి) రామన్నపేట మండల కేంద్రంలోని సిరిపురం  మునిపంపుల గ్రామలలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా రాబడిన సమాచారం …

“చలో కలెక్టరేట్” అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో…

24వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. – మద్దతుగా కాంగ్రెస్, సిపిఐ పార్టీలు… బూర్గంపహాడ్ సెప్టెంబర్ 11 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల …

ఉరుములతో కురిసిన భారీ వర్షం

 ఏర్గట్ల సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని 8 గ్రామాలలో శనివారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన వర్షం భారీ …

సర్పంచ్ దేవరం దేవేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్..

పాల్గొన్న రైతు బంధు సమన్వయ సమితి కన్వీనర్ శీవరామకృష్ణ,సర్పంచులు,ఎంపీటీసీలు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలేం:(11 సెప్టెంబర్ ) జనంసాక్షి . మండల పరిధిలోని ఏలువారిగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ …

మృతుడి కుటుంబానికి పరామర్శ……

టేకుమట్ల.సెప్టెంబర్11(జనం సాక్షి) మండలంలోని ఎంపేడు గ్రామంలో అందరి ఆత్మీయు సోదరులు పొనగంటి బాబు(గ్రామ రెవెన్యూ సహాయకులు) ప్రభుత్వ ఉపాధ్యాయుడు సదయ్య తండ్రి పొనగంటి నర్సయ్య ఇటీవల మరణించగా …