నిజామాబాద్

రెడ్డిపాలెం గ్రామంలో దుర్గావాహిని శక్తి సాధన కేంద్రం ప్రారంభం.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ లో యువతుల (అమ్మాయిలు) విభాగం అయిన దుర్గావాహిని శక్తి …

9వ మైల్ తండా లో విష జ్వరాలు

 డాక్టర్ విరుగు నరేష్  ఆధ్వర్యంలో వైద్య శిబిరం టేకులపల్లి, ఆగస్టు 17( జనం సాక్షి) : ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల మూలంగా ఎక్కడికక్కడ వాటర్ …

రుద్రంగి ఉప సర్పంచ్ గా పల్లి లక్ష్మి

  రుద్రంగి ఆగస్టు 17 (జనం సాక్షి) రుద్రంగి గ్రామపంచాయతీ తాత్కాలిక ఉపసర్పంచ్ గా పల్లి లక్ష్మి ని ఎన్నుకున్నట్లు అధికారులు మరియు వార్డ్ మెంబర్లు తెలిపారు.ప్రస్తుతం …

ఆత్మయ సమ్మేలన సన్నాహక సమావేశం

  రుద్రంగి ఆగస్టు 17 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారి గురువు …

9వ మైల్ తండా లో విష జ్వరాలు

– డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం టేకులపల్లి, ఆగస్టు 17( జనం సాక్షి) : ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల మూలంగా ఎక్కడికక్కడ …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.

కౌడిపల్లి (జనంసాక్షి).మండల పరిధిలోని కుషన్ గడ్డ గ్రామపంచాయతీకి చెందిన పాలిత్య మోతి భర్త కస్యకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 60 వేల రూపాయల చెక్కును …

కవి సమ్మేళనంలో కవులకు ఘన సన్మానం.

నెరడిగొండఆగస్టు17(జనంసాక్షి):75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలునిర్వహించుకుంటున్నసందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్ యందు 75 మంది కవుల కవిత ఆలాపన జరిగింది.ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండలం నుంచి …

23వ రోజు వీఆర్ఏ ర్యాలీ

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు16రాయికోడ్ మండలం    రాష్ట్ర విఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 23వ రోజు భాగంగా శిబిరం దగ్గర నుండి …

కేసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ర్యాలీ…

జాతీయగీతాలాపన చేస్తూ వీఆర్ఏల నిరవధిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 16 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను… ముఖ్యమంత్రి …

:మండల కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన

  ఝరాసంగం, ఆగష్టు 16(జనంసాక్షి) : భారత స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. …