నిజామాబాద్

ప్రత్యామ్నాయ పంటలతో కోతుల బెడద

కోతులు, పందుల వల్ల ఇతరత్రా పంటలు అసాధ్యం తమ భూముల్లో వరితప్ప మరో పంట పండదని వాదన ఉమ్మడి జిల్లాలో వరిపంటకే మొగ్గుచూపుతున్న రైతులు నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి …

బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం

నిజామాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు. బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును …

ఇంటర్‌ ఫస్టియర్‌ బాలికలకు సన్మానం

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలోని డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్టీపర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫీమేల్‌ గ్రూప్‌ నుంచి వసంత అనే విద్యార్థిని 500ల మార్కులకుగాను 475 సాధించి …

రైతు సమస్యలు తీరడం లేదు

ధాన్యం కొనుగోళ్లపై కానరాని చిత్తశుద్ది నిజామాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):  రుణమాఫీని అమలు చేయడంతో పాటు,ధాన్యం కొనుగోళ్లను తక్షణం చేపట్టాలని మాజీమంత్రి , కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. …

ఎమ్మెల్సీ కవిత చొరవ..

జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లు విడుదల నిజామాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి …

మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

అన్నదాతల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబరు 15 (జనంసాక్షి):-   ఆరుగాలం పండిరచిన పంటను రైస్‌మిల్‌ నిర్వాహకులు నాణ్యత, తరుగు పేరుతో నిలుపుదోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నా …

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌కు తిరుగే లేదని… ఇది అఖండ విజయమని …

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు కవిత శుభాకాంక్షలు

నిజామాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి  ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి …

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచనలు నిజామాబాద్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) : యాసంగి సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సేవలందించాలని జిల్లా వ్యవసాయాధికారి  అన్నారు. రైతులకు ఎక్కడా …

మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

వేల్పూరులో ఐసియూ విభాగం ప్రారంభించిన మంత్రి వేముల నిజామాబాద్‌,బిసెంబర్‌10(జనం సాక్షి): రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు`భవనాలు,గృహ నిర్మాణ …