నిజామాబాద్

రహదారుల విస్తరణపై నిర్లక్ష్యం

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం విస్తరణ కోసం ఎదురు చూస్తున్న జనం నిజామాబాద్‌,ఫిబ్రవరి 4 జనంసాక్షి: జిల్లాలోని ప్రధాన రహదారులైన హెచ్‌ఎంబీ, కేకేవై రహదారులపై రద్దీ కారణంగా …

రాజా రాజేశ్వరి నగర్ లో గంజాయి పై అవగాహన సదస్సు…

బాల్కొండ కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 4 జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో రాజరాజేశ్వరి నగర్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  …

కడుపుమంటతోనే పసుపు రైతుల దాడి

బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):  పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి …

పార్టీ పటిష్టత కోసం నిరంతరంగా శ్రమిస్తాం

కొత్త జిల్లాల టిఆర్‌ఎస్‌ అధ్యక్షుల ప్రకటన జిల్లాలో బిజెపికి స్థానం లేదన్న జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జనవరి27(జనం సాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ బలోపేతం లక్ష్యంగా పనిచేస్తామని …

ఆనందోత్సాహాలతో కొత్త ఏడాది సాగాలి

శాంతిభద్రతల పరిరోణకు తోడ్పాటు ఇవ్వాలి జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ల ఆకాంక్ష నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జిల్లా ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా …

గ్రామాలకు ఆర్థికసంఘం నిధులు

అభివృద్దికి దోహదపడతాయంటున్న సర్పంచ్‌లు నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక అమలవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు హర్షం వ్యక్తం …

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు

బోర్ల కింద కూడా వరి సాగుకే మొగ్గు కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4,02,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సంబంధిత …

జాతీయస్థాయి క్రీడలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): వివిధ క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్‌ కళాశాలలో బైపీసీ సెకండ్‌ ఇయర్‌ …

28న దిశకమిటీ సమావేశం

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ నెల 28న జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ దిశా సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ సభ్యుడు అర్వింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో …

పల్లె ప్రకృతివనాల కోసం స్థలాల ఎంపిక

కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): మినీ బృహత్‌ పల్లె ప్రకృతివనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు సూచింª`చారు. శ్రీనిధి బకాయిలను వసూలు చేయాలని …