నిజామాబాద్

తెలంగాణ తిరుమల ఆలయాన్ని నందనవనంగా మారుస్తా: మంత్రి పోచారం

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): బీర్కూర్‌ శివారులో వెంకన్న కొండపై ఉన్న తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని నందనవనంగా మారుస్తానని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం …

బీడీ కార్మికుల ధర్నా

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇవ్వాలని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీడీకార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు కార్యాలయం ఎదుట …

పొదుపు చేయండి.. లక్షాధికారిగా మారండి: జీఎం శ్రీనివాస్‌

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): బీర్కూర్‌ సహకార కేంద్ర బ్యాంకులో ప్రతి ఒక్కరూ పొదుపు చేసి లక్షాధికారి కావాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ సూచించారు. మండల …

భారీగా నగదు మాయం

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీగా నగదు మాయమైంది. రూ. 30 లక్షలు చోరీ ఘటనలో కుటుంబసభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. …

పేరుకే పెద్దాస్పత్రి… అందని వైద్యసేవలు

సౌకర్యాలపై పెదవి విప్పని నేతలు నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా పెద్దస్పత్రిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆరోగ్యశాఖ పనితీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు డబ్బులు దండుకుంటున్నారని, …

ఓ ఇంట్లో నుంచి రూ.30 లక్షల నగదు మాయం

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీగా నగదు మాయమైంది. రూ. 30 లక్షలు చోరీ ఘటనలో కుటుంబసభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. …

గ్రామసంతకు ప్రారంభోత్పసవం

నిజామాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి): బీర్కూర్‌ మండలంలోని సంగెం గ్రామంలో ఎంపీపీ వీణ, జడ్పీటీసీ కిషన్‌ సోమవారం గ్రామసంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎంపీపీ, జడ్పీటీసీలను శాలువ కప్పి సన్మానించారు. …

27 నుంచి డిగ్రీ పరీక్షలు

నిజామాబాద్‌, మార్చి 2 (జ‌నంసాక్షి) :మార్చి 27 నుంచి తెలంగాణ యూనివర్సిటీ అండర్‌ గ్రాడ్యూయేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు పరీక్షల …

ఇంటింటా యజ్ఞం చేస్తే మంచిది

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): ఇంటింటా యజ్ఞం చేయాలని ఇందూరు యజ్ఞసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మూడనాగభూషణం గుప్త అన్నారు. ఇది ఎంతో మంచిదని, యజ్ఞం చేసిన ప్రతిఇంటా సకల శుభాలు …

ప్రజాసమస్యలపై పోరాడుతాం

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తాము ఎంతో కృషిచేస్తామని, సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు …