నిజామాబాద్

అదుపుతప్పిన బస్సు 8మందికి గాయాలు

నిజామాబాద్(బిక్నూరు): ప్రమాదవశాత్తూ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 44వ …

తెలంగాణ తిరుపతిగా వెంకన్న కొండ

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  అందరి సహకారంతో వెంకన్న కొండపై నిర్మించిన వెవెంకటేశ్వర ఆలయాన్ని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగే ఆలయ …

బీడీ కార్మికులపై ఆంక్షలు తగవు

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మార్చి 1 నుంచి బీడీ కార్మికులకు పంపిణీ చేసే జీవన భృతిపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ శనివారం బీడీ కార్మికులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో …

తహసీల్దార్, వీఆర్‌ఓల సస్పెన్షన్

నిజామాబాద్  జ‌నంసాక్షి : రైతులకు నకిలీ పాసుపుస్తకాలను జారీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్ వీణ, నల్లవెల్లి వీఆర్‌ఓ శ్రీనివాస్‌లపై వేటు పడింది. వారిని సస్పెండ్ …

కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమిలేదు: మందకృష్ణ

నిర్మల్‌/ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 (జ‌నంసాక్షి) : కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమి లేదని ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఆయన …

మద్నూరులో దీక్ష

నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్‌ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.

యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో

నిజామాబాద్‌: లింగంపేట మం. సజ్జంపల్లిలో.. యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో.  సైకోకు గ్రామస్తుల దేహశుద్ధి. ఉన్మాదిపై హత్య కేసు.

టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి

నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్‌ దగ్గర టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి, బైక్‌పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా బైక్‌ర్యాలీ.

ప్రమాదవశాత్తు గొర్రెల మృత్యువాత

నిజామాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : నిజామాబాద్‌ జిల్లాలో మేతకు వెళ్లిన 105 మేకలు, గొర్రెలు ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాయి. తాడ్వాయి మండలం, తనకల్లుకు చెందిన కొమరయ్య, మల్లయ్య, చిన్న నారాయణ, …

శైవాలయాల్లో ప్రత్యేక జాతర

నిజామాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ఆలయాలు శివరాత్రి శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. సిరికొండ నుంచి ఏడు కిలోవిూటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో లొంక రామలింగేశ్వర …