నిజామాబాద్

ఉత్తర తెలంగాణకు వరం శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకం

రెండువేల కోట్లతో రీడిజైనింగ్‌ వచ్చే ఏడాదికల్లా పూర్తికానున్న పనులు సిఎం కెసిఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణతో పనుల్లో వేగం నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నంసాక్షి): ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రూపుదిద్దు …

పాతపద్దతిలో ఉమ్మడి జిల్లాగా సహకార ఎన్నికలు

కసరత్తులో అధికారుల బిజీ కామారెడ్డి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు పాత పద్దతిలోనే జరుగనున్నాయి. మొదటగా పీఏసీఎస్‌ పరిధిలో ప్రత్యక్ష ఓటింగ్‌ నిర్వహించనున్నారు. తర్వాత సంఘాలకు …

పంచాయితీల్లోనూ సత్తా చాటాలి: షిండే

నిజామాబాద్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా కార్యకర్తలు కృషిచేయాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 …

బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం

నిజామాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు.  బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని …

నిజాం కర్మాగారంపై స్పందించాలి

ఎవరు అధికారంలోకి వచ్చినా తెరిపించాలి నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఎవురు గెలిచినా ముందు నిజామాబాద్‌ సహకార చక్కెర కర్మాగారంను పునరుద్దరించడంపై దృష్టి సారించాలని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ  పరిరక్షణ …

తెలంగాణ ద్రోహులకు గుణపాఠం ఖాయం

ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): తెలంగానలో ఉద్యమించిన వారికి ఇప్పుడు చోటు లేకుండా పోయిందని డిసిసి మండిపడింది. కేవలం కెసిఆర్‌ తాబేదార్లకు మాత్రమే పదవులు కట్టబెడుతూ …

ప్రశాంత పోలింగ్‌ కోసం ఏర్పాట్లు

దివ్యాంగులకు ప్రత్యేకంగా సహాయకులు వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలన: కలెక్టర్‌ కామారెడ్డి,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. …

కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుతో..  ఉద్యమకారుల ఆత్మఘోషిస్తుంది

– కాళేశ్వరం పనులు ఆపాలంటూ బాబు లేఖలురాశాడు – నోటికాడ బుక్కను బాబు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నాడు – కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రజలకు కన్నీళ్లే మిగిల్చారు …

24గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కాంగ్రెస్‌ కూటమిని నమ్ముకుంటే చీకట్లు తప్పవు ఎల్లారెడ్డి ప్రచారంలో హరీష్‌ రావు హెచ్చరిక కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):దేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని …

కెసిఆర్‌ ప్రచారంతో పెరిగిన భరోసా

కవిత ప్రచారంతో మారుతున్న పరిస్థితి జోరు పెంచిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిజామాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ జిల్లాలో వరుసగా నిర్వహించిన ప్రజాశీర్వాద సభలతో టిఆర్‌ఎస్‌ …