నిజామాబాద్

రైతుబీమాతో దీమా

కామారెడ్డి,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. రైతు మృతి …

చురుకుగా కంటి వెలుగు కార్యక్రమం

ప్రత్యేక శిబిరాలకు తరలివస్తున్న ప్రజలు కామారెడ్డి,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి …

సంక్షేమం అభివృద్ధిలో సమపాళ్లు

ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పాలన ప్రగతి నివేదన సభతో విపక్షాలకు సవాల్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): వ్యవసాయం దండుగకాదు పండుగ అని నిరూపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే …

అవినీతికి కేంద్రంగా రీడిజైనింగ్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు కారణం అవినీతి ప్రణాళిక అని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే నిజాలు దాస్తున్నారన్నారు. అన్ని …

త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు ఆనందంలో ఆయకట్టు రైతాంగం నిజామాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో …

ఇందూరు రక్త దాతల మూడో వార్షికోత్సవం

నిజామాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూపు 3వ వార్షికోత్సవం సంధర్భంగా ఐడియా షో రూం యాజమానీ సాగర్‌ ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో ముఖ్య …

పంచాయితీ కార్మికుల ఆందోళన ఉధృతం

ధనిక రాష్ట్రంలో బిచ్చమెత్తుకోవాలా? నిజామాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాహన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు …

నిజాం షుగర్స్‌ పై స్పష్టత ఇవ్వాలి: బిజెపి

నిజామాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ నేటికీ ఎలాంటి చర్యలుచేపట్టకపోవటం …

రైతులను మోసం చేస్తున్న టి. సర్కార్‌: డిసిసి

నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ హయాంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సింది పోయి రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ సర్కార్‌ రైతులను మోసం చేస్తోందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ …

ప్రైవేట్‌ హోటల్‌ ప్రారంభించిన మంత్రులు

కామారెడ్డి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కామారెడ్డిలో ఓ ప్రైవేటు హోటల్‌ను మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ …