నిజామాబాద్

ఐటీఎస్‌ ఉద్యోగులను బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తొలగించాలి

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30:  ఇండియన్‌ టెలికాం సర్వీసు ఉద్యోగులను బిఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తొలగించాలని కోరుతూ మంగళవారం ఆ శాఖ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా …

మహిళలు సత్తా చూపాలి : కలెక్టర్‌ క్రిస్టినా

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30 :  మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్‌ క్రిస్టినా అన్నారు.  వీరు అన్ని రంగాల్లో రాణించడానికి కృషి చేయాలని ఆమె తెలిపారు. స్థానిక మండల …

మహిళలపై దాడులను అరికట్టాలి

కలెక్టరేట్‌ ముందు సీపీఎం ఆందోళన నిజామాబాద్‌,అక్టోబర్‌ 30:  మహిళలపై హద్దులు మీరుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ సిపి ఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ముందు ఆందోళన …

హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలి గంగారెడ్డి డిమాండ్‌

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30: హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాల్సిందేనని టిఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఆలూరు గంగారెడ్డి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం టిఆర్‌ఎస్‌వి ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. …

సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ …

రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29: కోటగిరి మండలం పోతంగల్‌ గ్రామ పరిధిలోని 13 గ్రామాలకు చెందిన రైతులు రెండు రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరుతూ …

నీటిని తరలిస్తే అడ్డుకుంటాం : గంగాధర్‌గౌడ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : సింగూరు ప్రాజెక్టు నుండి ఆందోల్‌కు నీటిని తరలించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, తరలింపును అడ్డుకుంటామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ …

చెరుకు పంట మద్దతు ధర రూ.3వేల చెల్లించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : నిజామాబాద్‌ జిల్లాలోని గాయత్రి షుగర్‌ ప్యాక్టరీ చెరుకు రైతులకు టన్నుకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కామారెడ్డి డివిజన్‌ చెరుకు పంట …

నవంబర్‌ 4న చలో ఢిల్లీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : నవంబర్‌ నాలుగున కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా …

1న ఉద్యోగుల విధుల బహిష్కరణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : నవంబర్‌ ఒకటిన ఉద్యోగులు విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ పాటిస్తారని టిఎన్‌జివోస్‌ జిల్లా అధ్యక్షుడు గంగారాం తెలిపారు. అదే రోజు వేయ్యి …

తాజావార్తలు