నిజామాబాద్
మద్నూరులో దీక్ష
నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.
యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో
నిజామాబాద్: లింగంపేట మం. సజ్జంపల్లిలో.. యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో. సైకోకు గ్రామస్తుల దేహశుద్ధి. ఉన్మాదిపై హత్య కేసు.
టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి
నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్ దగ్గర టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి, బైక్పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బైక్ర్యాలీ.
తాజావార్తలు
- “నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
- మానవతా సేవలో పోలీసు శాఖ..
- ఉప్పల్ -నారపల్లి రహదారిపై దుమ్ము కాలుష్యం బీభత్సం
- ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్
- క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ
- అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో
- పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ
- నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం
- కేటీఆర్ కు ఘన స్వాగతం
- నడిరోడ్డుపై నరకం.. మాడుగులపల్లి ముట్టడి!
- మరిన్ని వార్తలు




