మహబూబ్ నగర్

శ్రీయ కుటుంబసభ్యులను పరామర్శించిన భాజపా నేత

మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరులో ఇటీవల హత్యకుగురైన చిన్నారి శ్రీయ కుటుంబసభ్యులను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్‌కు శ్రీయ …

ప్రారంభమైన ఆర్మీ నియామక ర్యాలి

మహబూబ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఆర్మీ నియామక ర్యాలీ మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక జడ్పీ మినీ మైదానంలో జరుగుతున్న ఈ ర్యాలీకి తెలంగాణలోని పది …

రపట్నుంచి రైతు చైతన్య యాత్ర :డీకె అరుణ

మహబూబ్‌నగర్‌ : రైతు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని సీఎం కిరణ్‌ సోమవారం ప్రారంభించనున్నారని మంత్రి డీకె అరుణ తెలిపారు. జూరాల ఆయకట్టు కింద రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి …

పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గద్వాల, జనంసాక్షి: రాజులుపోయారు… రాజ్యాలు మాయమయ్యాయి. కాని వారి పాలనా కాలం నాటి పురాతన నాణేలు, పంచలోహ విగ్రహాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన శనివారం …

పూడూరులో పసిడి విగ్రహాల కలకలం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: గద్వాలలో బంగారు విగ్రహాలు కలకలం సృష్టించాయి. మూడేళ్ల క్రితం పూడూరులో ఓ రైతుకు బంగారు విగ్రహాలు దొరికినట్లు సమాచారం. అతను విగ్రహాలను స్థానిక వ్యాపారికి …

‘శ్రియ నిందితులను ఉరితీయాలి’

మహబూబ్‌నగర్‌ : శ్రియ నిందితులను ఉరితీయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని శ్రియ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందులను …

చిన్నారి శ్రియ పోస్టుమార్టం పూర్తి

మహబూబ్‌ నగర్‌: కిడ్నాపర్ల చేతిలో హతమైన చిన్నారి శ్రియ పోస్టుమార్టం శుక్రవారం పూర్తైంది. పోస్టుమార్టం అనంతరం శ్రియ మృతదేహన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న మొన్నటి వరకు కళ్లముందు …

బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులు అరెస్టు

కొల్లాపూర్‌: ఈ నెల 17న కాంగ్రెస్‌ బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. దీనికి నిరసనగా కొల్లాపూర్‌లో …

స్కూలు బస్సు ఢీ కొని బాలుడి మృతి

ఆత్మకూర్‌,(జనంసాక్షి): ప్రైవేటు స్కూల్‌బస్సు ఢీకొని పసి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిదిలోని అమరిచింతలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం అమరచింత సవరమ్మ గుడి …

రోడ్డు ప్రమాదంలో బిజేపీ నేత దుర్మరణం

కొస్గి, (జనంసాక్షి): గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోస్గా మండలంలో బీజేపీ నాయకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మునవార్‌ షరీఫ్‌ కథనం …