మెదక్

శ్రీరామ సేవా సమితి ఏర్పాటు….

కమిటీకి 2లక్షల రూపాయల విరాళం అందించిన పెద్ద బుచ్చిరెడ్డి… చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నాడు హనుమాన్ మందిరం వద్ద గ్రామా పెద్దలు,యువకులు …

రైల్లో మరిచిపోయిన బ్యాగును బాధితునికి అప్పగించిన ఎస్సై శ్రవణ్ కుమార్

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 22 , ( జనం సాక్షి ) : హైదరాబాదుకు చెందిన శంకర్ అనే వ్యక్తి రైల్లో మరిచిపోయిన బ్యాగును ఎస్సై శ్రవణ్ …

కళాశాలలో ఉత్సహంగా స్వాగతోత్సవము.

నేరడిగొండఅక్టోబర్22(జనంసాక్షి):ప్రభుత్వ జూనియర్  కళాశాల యందు శనివారం రోజున ప్రెషర్స్ డే ను ఘనంగా విద్యార్థిని విద్యార్థులు జరుపుకున్నారు.మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు రెండవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు …

స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలి

-ఎంపిపి అధ్యక్షుడు మెరుగు బాలేశంగౌడ్ జగదేవ్ పూర్, అక్టోబర్ 22 (జనంసాక్షి): స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత అభివృద్ధి చెందాలని జగదేవ్ పూర్ ఎంపిపి …

దుబ్బ రాజన్న ఆలయ ఆదాయం దుబారా ?., ప్రతి ఏటా పర్నిచర్ కొనుగోలు ?.

సారంగపూర్ (జనంసాక్షి ) 22 అక్టోబర్   సారంగాపూర్ మండలం శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి, ఆలయ ఆదాయంను అధికారులు పొంతనలేని, ఖర్చుల పేరిట దుబారా చేస్తున్నారనే …

కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి వలస

దోమ అక్టోబరు 22(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామానికి చెందిన ఎస్సి, మాల కులస్థులు, సుమారుగా 20మంది కాంగ్రెస్ నాయకులను  పరిగి ఎమ్మెల్యే మహేష్ …

చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి పండుగ *తూప్రాన్ గీత స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 22:: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రత్యేకగా దీపావళి పండుగ జరుపుకుంటామని గీతా స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు పేర్కొన్నారు తూప్రాన్ గీత …

బాస్పల్లి నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ ఎన్నిక

దోమ అక్టోబరు22(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని బాస్పల్లి గ్రామ ముదిరాజ్  కమిటీని  మండల అధ్యక్షులు నర్సింలు ప్రధాన కార్యదర్శి చందు ఉపాధ్యక్షులు కేశవులు, గోపాల్ జనరల్ …

*పోడు భూములను నూతనంగా సాగుచేస్తే

*పి.డి యాక్ట్ తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన! *ఎఫ్ఆర్వో ఓంకార్ _________________________ లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి) నూతనంగా పోడు భూములను సాగు చేస్తే పీడీ …

దళితుల పై అక్రమ కేసులు పెట్టినా నారాయణఖేడ్ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి

జహీరాబాద్ అక్టోబర్ 21 (జనంసాక్షి)అంబేద్కర్ జెండాను అవమానించిన ఆగ్రకుల పెత్తందారులను వదిలి బాధిత దళితులపైన అక్రమ కేసులు పెట్టిన డిఎస్పీ ని సస్పెండ్ చేయాలని సమతా సైనిక …