మెదక్

ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

వేమనపల్లి,అక్టోబర్ 22,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వేమనపల్లి మండల నూతన కార్యవర్గ సమావేశాన్ని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల చెన్నూరు పట్టణంలో ఏర్పాటు …

రాయికొడ్ లో గ్యాస్ కార్యాలయంలో 57వ ఇండియన్ ఆయిల్ డే

రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి) ఇండియన్ ఆయిల్ డే 57 వ వార్షికోత్సవం సందర్భంగా రాయికొడ్ మండల కేంద్రంలో ఇండేన్ గ్యాస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి …

కళ్యాణ లక్ష్మి పథకం.. పేదలకు వరం

వేమనపల్లి,అక్టోబర్ 22, (జనంసాక్షి): వేమనపల్లి మండలంలోని కేతనపల్లి,ముల్కలపేట, గొర్లపల్లి,వేమనపల్లి,నాగారం,జిల్లెడ,సూరారం,జక్కెపల్లి గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ ఆత్రం గణపతి,జెడ్పిటిసి రుద్రభట్ల స్వర్ణలత-సంతోష్ …

ప్రజా రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యం-

కాటారం అక్టోబర్ 22(జనంసాక్షి)కాటారం    మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో  శనివారం పోలీస్ వారోత్సవాల సందర్భంగా స్థానిక సి.ఐ.రంజిత్రావుఆధ్వర్యంలోఏర్పాటు చేసిన ఆయుధాల ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యా ర్థులకు …

ఎన్ పి ఎ కు పంచాయతీ కార్యదర్శులు సమాచారం అందించాలి

ఏర్గట్ల అక్టోబర్ 22 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ నందు శనివారం రోజున అన్ని గ్రామ పంచాయతీ లకార్యదర్శులకు నేషనల్ పంచాయతీ …

కేతకి ఆలయ కమిటీ చైర్మన్ గా నీలం వెంకటేశం ప్రమాణస్వీకారం

ఝరాసంగం అక్టోబర్ 22( జనంసాక్షి ) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. …

సి.యం.ఆర్ ఎఫ్ చెక్కులు అందించిన BRS మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ

కొడకండ్ల, అక్టోబర్22( జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మంజూరు అయిన చెక్కులను …

ఘనంగా దండారి సంబరాలు.

జనం సాక్షి ఉట్నూర్. ఆదివాసుల సాంప్రదాయాలు తో దండారీ సంబరాలు ఉట్నూరు మండలంలోని నర్సాపూర్ జె ఘన్పూర్ ఆడగూడ తేజపూర్ లో ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జై …

విద్యార్థినీలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం మోమిన్ పేట అక్టోబర్ 22 (జనం సాక్షి) చదువుకునే విద్యార్థినీలు మహిళలు సమాజంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మోమిన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ …

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 22 బిక్కనూర్ మండల కేంద్ర శివారులో టోల్ గేట్ వద్ద సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు చేస్తుండగా జంగంపల్లి గ్రామానికి …