మెదక్
కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
సిద్ధిపేట బ్యూరో,మే24(జనంసాక్షి): ‘కంటి సమస్యలుంటే రంది పడొద్దు.! మీ కోసమే సిద్ధిపేటలో కంటి దవాఖాన తెచ్చిన.! ఇక్కడ ఉన్న సౌలత్ లన్నీ మీ ఊర్లో క్యాంపు నిర్వహణ సమయంలో అందరికీ చెప్పండి.! నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో నిత్యం కంటి పరీక్ష క్యాంపు నిర్వహణ ఉంటుంది.! సిద్ధిపేట ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య సేవలు, సౌలత్ … వివరాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
సంగారెడ్డి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్ను కేటీఆర్ ఆవిష్కరించారు. 50 ఎకరాల్లో ఈ … వివరాలు
ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే క్రాంతి అండ
సంగారెడ్డి,మార్చి5 (జనం సాక్షి): ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో దళితబంధు, మన ఊరు`మన బడి పథకాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వెళ్తున్నారు. అదే సమయంలో అన్నాసాగర్ చెరువు … వివరాలు
కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
కార్పోరేట్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ది పేదలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివే ఛాన్స్ మన ఊరు` మన బడికోసం రూ. 7,289 కోట్లు మంజూరు సిఎం కెసిఆర్ హావిూ మేరకు జిల్లాకు రూ. 390 కోట్ల నిధులు విడుదల అత్యవసర పనుకలు వాడుకోవాలని మంత్రి హరీష్ రావు సూచన సంగారెడ్డి,మార్చి2(జనం సాక్షి): కార్పోరేట్ పాఠశాలలకు … వివరాలు
కార్పోరేట్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ది
పేదలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివే ఛాన్స్ మన ఊరు` మన బడికోసం రూ. 7,289 కోట్లు మంజూరు సిఎం కెసిఆర్ హావిూ మేరకు జిల్లాకు రూ. 390 కోట్ల నిధులు విడుదల అత్యవసర పనుకలు వాడుకోవాలని మంత్రి హరీష్ రావు సూచన సంగారెడ్డి,మార్చి2(ఆర్ఎన్ఎ): కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ … వివరాలు
ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే అన్నీ మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు సంక్షేమ పథకాల అమలుపై మంత్రి హరీష్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష … వివరాలు
కొమురవెల్లి మల్లన్నకు పెరిగిన ఆదాయం
సిద్దిపేట,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. శని, ఆదివారాలలో పట్నాలు, విశిష్ట దర్శనం, శీఘ్రదర్శనం, గదుల కిరాయిలు, పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం, వీవీఐపీల దర్శనాల ద్వారా … వివరాలు
హరితహారం మొక్కల తొలగింపు
వ్యక్తి 3వేల జరిమానా విధింపు సిద్దిపేట,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తికి మున్సిపల్ అధికారులు మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని నాలుగో వార్డులో బానోతు శారద అనే మహిళ ఇంటి నిర్మాణం కోసం 5 హరితహారం మొక్కలను … వివరాలు
నేటి నుండి మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర ఉత్సవాలు
జనంసాక్షి/పాపన్నపేట ఫిబ్రవరి 28 జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. సోమవారం ఏడుపాయల జాతర ఏర్పాటు పనుల పురోగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర ఎర్పాట్లపై ఇప్పటివరకు మూడు … వివరాలు
రెండు కార్లను దగ్ధం చేసిన దుండగులు
మెదక్, ( జనం సాక్షి): జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి పోతరాజ్ పల్లిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లను పెట్రోల్ పోసి దహనం చేశారు. అడ్వకేట్ మూత్తిగళ్ల అశోక్, అతని తమ్ముడు ముత్తిగళ్ళ విజయేందర్ కార్లను అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో దుండగులు దగ్ధం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు … వివరాలు