రంగారెడ్డి

పాలమూరు ప్రాజెక్ట్ లపై కెసిఆర్ సవితి తల్లి ప్రేమ………..

నాగర్ కర్నూల్ బ్యూరో అక్టోబర్ 6 జనం సాక్షి….. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని …

కుప్పకూలిన శిక్షణ విమానం, ఇద్దరు పైలట్లు మృతి

వికారాబాద్‌: జిల్లాలోని బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద శిక్షణ విమానం కుప్పకూలింది. పత్తిచేనులో విమానం కూలడంతో ప్రమాదంలో శిక్షణ పైలెట్లు ప్రకాశ్‌ విశాల్‌, అమన్‌ప్రీత్‌ కౌర్‌ అక్కడికక్కడే …

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల …

అదుపుతప్పి బోల్తా పడ్డ కారు

మరో ఘటనలో కారులో మంటలు రంగారెడ్డి,అక్టోబర్‌4  (జనంసాక్షి):  షాబాద్‌ మండలంలోని కుర్వగూడ గేట్‌ సవిూపంలో శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. …

అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారిన హుజూర్‌ నగర్‌

ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు అంతుచిక్కని ఓటరునాడి సూర్యాపేట,అక్టోబర్‌4(జనంసాక్షి) :  హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారింది. అధికార టిఆర్‌ఎస్‌ దీనినిగెలు/-చుకోవడం ద్వారా …

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేతవరకు ఆందోళనలు చేస్తాం….* 

 బాలానగర్ మండల తహసిల్దార్ ల కు వినతి పత్రాలు అందజేత  బాలానగర్ జనం సాక్షి 26: జర్నలిస్టుల సమస్యలు  పరిష్కరించే అంతవరకు ఆందోళనలు చేస్తాం. గురువారం కూకట్పల్లి  …

ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి ని   విజయవంతం చేయండి

తాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి) ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి ని విజయవంతం చేయాలనితాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ …

ఎసిబి వలలో లైన్‌మెన్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌9 జిల్లాలోని శంషాబాద్‌ మండలం పెద్ద షపూర్‌లో లైన్‌మెన్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తిరుపతి …

పార్టీమారడంతో దక్కిన అదృష్టం

చేవెళ్ల చెల్లమ్మకు మంత్రి పదవి ప్రాధాన్యం కల విద్యాశాఖ కేటాయింపు రంగారెడ్డి,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  ఎట్టకేలకు చేవెళ్ల చెల్లెమ్మ మళ్లీ మంత్రపదవి దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రాధాన్యం కలిగిన …

భారీగా గుట్కా పట్టివేత

రంగారెడ్డి,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి లారీలో హైదరాబాద్‌కు 50 లక్షల …