రంగారెడ్డి

నేడు నిరుద్యోగులకు జాబ్‌మేళా

రంగారెడ్డి,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ సంస్థల్లో ఈనెల 13న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 …

ప్రియాంక రెడ్డి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద …

డెంగీతో బాలుడు మృతి

రంగారెడ్డి,నవంబర్‌21 (జనం సాక్షి) : 15 ఏళ్ల ఓ బాలుడు డెంగీకి బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలంలోని బోడంపహాడ్‌ గ్రామానికి చెందిన ఎం.డీ. ఫసియొద్దీన్‌(15) గత …

దోపిడీ దొంగల బీభత్సం

రంగారెడ్డి,అక్టోబర్‌29(జనం సాక్షి ): శంషాబాద్‌ మండలంలోని పెద్దషాపూర్‌ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. …

ప్రియుడితో కలిసి .. కన్నతల్లిని హతమార్చిన కూతురు!

– చెడు అటవాట్లు మానుకోవాలని కూతుర్ని మందలించిన తల్లి – హతమార్చి రైలుపట్టాలపై పడేసిన వైనం – హత్యను తండ్రిపై నెట్టేందుకు యత్నించిన కూతురు – నిలదీయడంతో …

పాలమూరు ప్రాజెక్ట్ లపై కెసిఆర్ సవితి తల్లి ప్రేమ………..

నాగర్ కర్నూల్ బ్యూరో అక్టోబర్ 6 జనం సాక్షి….. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని …

కుప్పకూలిన శిక్షణ విమానం, ఇద్దరు పైలట్లు మృతి

వికారాబాద్‌: జిల్లాలోని బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద శిక్షణ విమానం కుప్పకూలింది. పత్తిచేనులో విమానం కూలడంతో ప్రమాదంలో శిక్షణ పైలెట్లు ప్రకాశ్‌ విశాల్‌, అమన్‌ప్రీత్‌ కౌర్‌ అక్కడికక్కడే …

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల …

అదుపుతప్పి బోల్తా పడ్డ కారు

మరో ఘటనలో కారులో మంటలు రంగారెడ్డి,అక్టోబర్‌4  (జనంసాక్షి):  షాబాద్‌ మండలంలోని కుర్వగూడ గేట్‌ సవిూపంలో శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. …

అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారిన హుజూర్‌ నగర్‌

ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు అంతుచిక్కని ఓటరునాడి సూర్యాపేట,అక్టోబర్‌4(జనంసాక్షి) :  హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారింది. అధికార టిఆర్‌ఎస్‌ దీనినిగెలు/-చుకోవడం ద్వారా …