రంగారెడ్డి

మంత్రికి చేదు అనుభవం

కాన్వాయ్‌ను అడ్డుకున్న బాధితులు స్వల్పంగా లాఠీఛార్జ్‌ రంగారెడ్డి,జూన్‌25(జ‌నం సాక్షి ): రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మంచాల వద్ద …

చిన్నారి ప్రాణం తీసిన‌ స్కూల్ బస్సు

రంగారెడ్డి(జ‌నం సాక్షి): జిల్లాలోని షాబాద్ మండలం గోపిగడ్డలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. అద్య అనే …

నగర శివార్లలో పోలీస్‌ తనిఖీలు

  రంగారెడ్డి,జూన్‌22(జ‌నం సాక్షి ): గండిపేట మండలం పిడంచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. గంధంగూడ, బైరాగిగూడ, రాజీవ్‌గృహకల్ప కాలనీల్లో ఈ సోదాలు …

యోగాతో మానసిక ఆరోగ్యం

పటాన్‌చెరు,జూన్‌21(జ‌నం సాక్షి): యోగా చేయడం ద్వారా ఇటు మానసికంగా, అటు ఆరోగ్య పరంగా ఉంటారని జ్యోతి నగర్‌ సెయింట్‌ అర్నోల్డ్‌ హైస్కూల్‌లో నిరవహించిన యోగా డే దినోత్సవం …

సుద్ద తరలింపులో రాయల్టీకి ఎగనామం?

ఆదాయం కోల్పోతున్న సర్కార్‌ వికారాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): సుద్దకు చాలామంది యజమానులు రాయల్టీ చెల్లించకుండా పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఇలా చేయడంతో గనుల శాఖకు సమకూరాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. …

సంక్షేమ రంగానికి పెద్దపీట: మంత్రి

వికారాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి ): సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని, అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని ఆదుకోవడమే లక్ష్యంగా సిఎంకెసిఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.జిల్లాలోని యాలాల మండల …

రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

– రైతుబీమా దేశానికే ఆదర్శం – రంగారెడ్డి జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తాం – మంత్రి మహేందర్‌ రెడ్డి – నార్సింగి మార్కెట్‌ అభివృద్ధికి కృషిచేస్తాం – …

విపిన్ చంద్ర భౌతికకాయానికి నివాళులర్పించిన‌-మంత్రి హరీశ్‌రావు

రంగారెడ్డి(జ‌నం సాక్షి): రిటైర్డ్ సీఈ, ఇంజినీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాం ప్రసాద్‌రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37) గుండెపోటుతో మృతిచెందారు. రాగన్నగూడెంలోని నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయానికి …

ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్ట్‌

మేడ్చల్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : మేడ్చరల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వర్‌రావు, యాదమ్మ.. తెలంగాణ, …

ప్రజారావాణాలో ఆర్టీసీ బెస్ట్‌: మంత్రి

వికారాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా బషీరాబాద్‌ – కంసన్‌పల్లి – తాండూరు బస్సు …