రంగారెడ్డి

ప్రతి పేదవాడికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు

– రైతుబంధుతో దేశంమొత్తం తెలంగాణవైపు చూస్తుంది – రాష్ట్ర మంత్రి మహేమందర్‌రెడ్డి – మాసన్‌పల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన రంగారెడ్డి, మే26(జ‌నం సాక్షి) : …

సామాజిక మాధ్యామాలపై చైతన్య కార్యక్రమం

కాలనీ వాసులకు డిసిపి ఉద్బోధ మల్కాజిగిరి,మే25(జ‌నంసాక్షి): గత కొద్ది రోజులుగా నేరస్థులు, దొంగల ముఠా గల వ్యక్తులు తిరుగుతూన్నారని వాట్సాప్‌, ఫేస్బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు …

సొరంగం పనుల్లో అపశ్రుతి: పలువురికి గాయాలు

కొల్లాపూర్‌,మే23( జ‌నం సాక్షి):  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇక్కడి సొరంగం …

అన్నోజిగూడాలో పోలీసుల తనిఖీలు

మేడ్చల్‌,మే22(జ‌నం సాక్షి ):  ఘట్‌కేసర్‌ పరిధి అన్నోజిగూడలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు కట్టడి …

రాజీవ్‌ సేవలు మరువలేనివి: శంకర్‌ రావు

రంగారెడ్డి,మే21(జ‌నం సాక్షి): దివంగత ప్రధాని  రాజీవ్‌ గాంధీ సేవలు మరవలేనివని మాజీ మంత్రి శంకర్‌ రావు అన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో రాజీవ్‌ గాంధీ …

ఉచిత బీమా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే

– రాష్ట్ర మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌, మే17(జ‌నం సాక్షి) : రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళితో ముందుకు సాగుతున్నారని, జూన్‌ నుంచి …

ఎమ్మెల్యేకు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు

రంగారెడ్డి,మే16(జ‌నం సాక్షి): చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన వేడుకలు ఘనంగ ఆనిర్వహించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్సీ పట్నం …

వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే: మంత్రి

రంగారెడ్డి,మే10(జ‌నం సాక్షి): జిల్లాలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లో రైతుబంధు పథకాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు, …

గర్భిణిని హతమార్చిన అత్తింటి వారు

రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఐదు నెలల గర్భిణి హత్యకు గురైంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన శిరీష (23), చేవెళ్ల …

యువకుడి దారుణహత్య

పెట్రోల్‌ పోసి నిప్పు రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆదిభట్ల పీఎస్‌ పరిధిలోని పటేల్‌గూడ సవిూపంలో ఆరుట్ల గ్రామానికి …