రంగారెడ్డి

కళాశాల భవన పనులకు శ్రీకారం

ముస్లింలకు తోఫా అందించిన మంత్రి  వికారాబాద్‌,మే31(జ‌నం సాక్షి): వికారాబాద్‌లో రూ.2 కోట్లతో సంగెం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ కళాశాల నూతన భవనం నిర్మాణం పనులను మంత్రి …

అభివృద్దిలో మనమే ముందున్నాం: మంత్రి

వికారబాద్‌,మే30(జ‌నం సాక్షి): అభివృద్ధి, సంక్షేమంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు మంత్రి మహేందర్‌రెడ్డి. రైతాంగం, మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను …

స్కూటర్‌ను ఢీకొన్నలారీ :ఇద్దరు మృతి

రంగారెడ్డి,మే29(జ‌నం సాక్షి ): ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ టోల్‌ప్లాజా సవిూపంలో గల జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి …

పాస్‌బుక్‌ ఉన్న ప్రతీ రైతుకు బీమా 

– ఆగస్టు 15నుంచి బీమా సౌకర్యం – ఏ కారణంతో రైతు చనిపోయినా రూ. 5లక్షల బీమాసొమ్ము – రైతుల పక్షపాతి కేసీఆర్‌ – మంత్రి తన్నీరు …

ప్రేమికుల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ‌

శంషాబాద్‌:: (జ‌నం సాక్షి):ప్రేమ వ్యవహారంలో గొడవపడ్డ ఇద్దరు ప్రేమికుల్లో ఒకరు పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోగా అతన్ని కాపాడేందుకు యత్నించిన ప్రేమికురాలు గాయపడిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. …

ప్రతి పేదవాడికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు

– రైతుబంధుతో దేశంమొత్తం తెలంగాణవైపు చూస్తుంది – రాష్ట్ర మంత్రి మహేమందర్‌రెడ్డి – మాసన్‌పల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన రంగారెడ్డి, మే26(జ‌నం సాక్షి) : …

సామాజిక మాధ్యామాలపై చైతన్య కార్యక్రమం

కాలనీ వాసులకు డిసిపి ఉద్బోధ మల్కాజిగిరి,మే25(జ‌నంసాక్షి): గత కొద్ది రోజులుగా నేరస్థులు, దొంగల ముఠా గల వ్యక్తులు తిరుగుతూన్నారని వాట్సాప్‌, ఫేస్బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు …

సొరంగం పనుల్లో అపశ్రుతి: పలువురికి గాయాలు

కొల్లాపూర్‌,మే23( జ‌నం సాక్షి):  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇక్కడి సొరంగం …

అన్నోజిగూడాలో పోలీసుల తనిఖీలు

మేడ్చల్‌,మే22(జ‌నం సాక్షి ):  ఘట్‌కేసర్‌ పరిధి అన్నోజిగూడలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు కట్టడి …

రాజీవ్‌ సేవలు మరువలేనివి: శంకర్‌ రావు

రంగారెడ్డి,మే21(జ‌నం సాక్షి): దివంగత ప్రధాని  రాజీవ్‌ గాంధీ సేవలు మరవలేనివని మాజీ మంత్రి శంకర్‌ రావు అన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో రాజీవ్‌ గాంధీ …