రంగారెడ్డి

స్త్రీశిశు సంక్షేమానికి పెద్దపీట: మంత్రి మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో మహిళ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు,అనేక పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి మహేందర్‌ రెడ్డి …

మేడ్చెల్‌లో జెండా ఎగురవేసిన నాయిని

మేడ్చెల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి జండా ఆవిష్కరణ చేశారు. ఈ ఏడాది ఉత్తమ …

మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట

– రాష్ట్రంలో 86 కోట్ల చేప పిల్లల ఉచిత పంపిణీ – రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – అక్కమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి రంగారెడ్డి, …

రైతుబీమాతో కుటుంబాలకు ఆసరా

రైతుబంధు బాండ్లను అందచేసిన పోచారం రంగారెడ్డి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వ్యవసాయ శాఖ …

విద్యార్థులు పట్టుదలతో చదవాలి

– మంత్రి తన్నీరు హరీశ్‌రావు రంగారెడ్డి, ఆగస్టు4(జ‌నం సాక్షి) : విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని, అప్పుడు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ …

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

మేడ్చల్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఘట్కేసర్‌ నుండి కీసరకు వేళ్ళు బస్సు సర్వీసులు తక్కువున్నాయంటూ ఘట్కేసర్‌ బస్టాండ్‌ సెంటర్లో విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఇక్కడ ఉన్న వివిధ ఇంజనీరింగ్‌ ఫార్మసీ …

వర్షాల కోసం వరుణ జపాలు

గండిపేట చెరువులో నిర్వహించిన చిలుకూరు పూజారులు రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన వర్షాలు రంగారెడ్డి,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): గండిపేట చెరువులో వరుణయాగం నిర్వహించారు. మంచి వర్షౄలు పడాలని కోరుతూ చిలుకూరు …

మత్స్యకారులకు భారీగా ప్రోత్సాహకాలు

చెరువుల నిండగానే చేపవిత్తనాల పంపిణీ వికారాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ మత్స్యకారులకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక …

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు

సంగారెడ్డి,జూలై24(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తీసుకున్న విధంగానే వాటిని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. వర్షాలు వెనక్కిపోవడంతో …

వ్యవసాయ పరికరాల్లో ఎస్సీ,ఎస్టీ రైతులకు ప్రాధాన్యం

సబ్సిడీపై ట్రాక్టర్లు, రొటేవేటర్ల పంపిణీ యాదాద్రి,జూలై20(జ‌నం సాక్షి): మారుతున్న కాలానికి అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందుబాటులోకి …