రంగారెడ్డి

ఎన్నికల్లో గెలుపు టిఆర్‌ఎస్‌దే: మహేందర్‌ రెడ్డి

రంగారెడ్డి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని మంత్రి మహేందర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌ నార్సింగ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ …

ముజ్రాపార్టీ నిర్వాహకుల అరెస్ట్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న 16 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు యువతులు, …

ఘనంగా రామలింగేశ్వర జాతర

వికారాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల్‌ నీళ్లపల్లి ఏకాంబరి రామలింగేశ్వర జాతర ఘనంగా జరిగింది. నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో సప్తకోణలో వెలసిన రామలింగేశ్వర స్వామి వారి …

రోడ్డుప్రమాదంలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రంగారెడ్డి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): షేట్‌బషీరాబాద్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమదంలో సూరజ్‌సింగ్‌ (28) అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. సుచిత్ర కూడలి వద్ద ఈ ప్రమాదం …

బుద్వేలులో కర్రలతో దాడిచేసి దారిదోపిడీ

వ్యక్తి నుంచి రూ.6.7 లక్షల నగదు కొట్టేసిన దుండగులు రంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోనీ బుద్వేలు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భార్గవి …

స్త్రీశిశు సంక్షేమానికి పెద్దపీట: మంత్రి మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో మహిళ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు,అనేక పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి మహేందర్‌ రెడ్డి …

మేడ్చెల్‌లో జెండా ఎగురవేసిన నాయిని

మేడ్చెల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి జండా ఆవిష్కరణ చేశారు. ఈ ఏడాది ఉత్తమ …

మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట

– రాష్ట్రంలో 86 కోట్ల చేప పిల్లల ఉచిత పంపిణీ – రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – అక్కమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి రంగారెడ్డి, …

రైతుబీమాతో కుటుంబాలకు ఆసరా

రైతుబంధు బాండ్లను అందచేసిన పోచారం రంగారెడ్డి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వ్యవసాయ శాఖ …

విద్యార్థులు పట్టుదలతో చదవాలి

– మంత్రి తన్నీరు హరీశ్‌రావు రంగారెడ్డి, ఆగస్టు4(జ‌నం సాక్షి) : విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని, అప్పుడు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ …